మేడ్చల్ సభతో కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యం నెరవేరిందని ఆ పార్టీ నేతలు సంతోష పడుతున్నారు. సెంటిమెంట్ గురి పెట్టి అనుకున్నది సాధించగలిగామంటున్నారు. తెలంగాణ మేమే తెచ్చామంటున్న కేసీఆర్ వాదనకు గట్టి కౌంటర్ ను మేడ్చల్ సభ వేదికగా ఇచ్చామని కాంగ్రెస్ నేతలంటున్నారు. సోనియా గాంధీతో సభ ఏ లక్ష్యాన్ని గురి పెట్టి అయితే నిర్వహించారో ఆ లక్ష్యాన్ని స్పష్టంగా అందుకునేందుకు మెరుగైన కసరత్తే జరిగింది. సోనియా గాంధీ తన ప్రసంగంలో.. సూటిగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు. అనారోగ్య కారణంగా ఎక్కువ సేపు మాట్లాడలేకపోయినప్పటికీ.. ...
Read More »రాజకీయ వార్ఠలు
పటేల్ విగ్రహం కంటే ఎత్తులో.. ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనం…!
పటేల్ విగ్రహం కంటే ఎత్తులో.. ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనం…! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ, సచివాలయ భవనాల ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఖరారు చేశారు. వీటికి సంబంధించిన లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ రూపొందించిన డిజైన్లను క్షుణ్నంగా పరిశీలించిన సీఎం, శాసనసభ మూడంతస్తుల భవనంపై పొడవైన టవర్తో ఉన్న ఆకృతికే మొగ్గుచూపారు. దీని బయట డిజైన్కు సంబంధించి గతంలో ఇచ్చినవాటిలో కొన్ని మార్పులు చేసిన నార్మన్ ఫోస్టర్స్, తాజా ఆకృతుల్ని తీసుకొచ్చింది. శాసనసభ డిజైన్ను బోర్లించిన ...
Read More »వైసీపీ పై కామెంట్స్ వేసిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వైసీపీ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన పవన్.. వచ్చే ఎన్నికల్లో భాగంగా జనసేన వైసీపీతో పొత్తు పెట్టుకోనుందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో తాజాగా పవన్ స్పందించారు. జగన్తో తాను ఎలాంటి రహస్య మీటింగ్ జరపలేదని, వైసీపీ లాంటి అవినీతి, చేతకాని పార్టీతో పెట్టుకునే అవసరం జనసేనకు లేదని, ఇవన్నీ టీడీపీ గ్యాంగ్ ప్రచారం చేసిన తప్పుడు వార్తలని పవన్ అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన ...
Read More »జూబ్లీహిల్స్ BLP పార్టీ MLA అభ్యర్ధి ప్రచార వాహనంపై రాళ్ళతో దాడి…!
జూబ్లీహిల్స్ BLP పార్టీ MLA అభ్యర్ధి ప్రచార వాహనంపై రాళ్ళతో దాడి…!ప్రశాంతంగా జరగవలసిన ఎన్నికల ప్రచారాలు రక్తాన్ని చవిచూస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గలో BLP పార్టీ MLA అభ్యర్ధిగా పెద్దల అంజిబాబు పోటి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం ఆయన ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడ బస్తీకి వెళ్ళడం జరిగింది, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పెద్దల అంజిబాబు ప్రచార వాహనం పై మరియి కళాకారులపై రాళ్ళతో దాడి చేయడం అందరిలో కలకలాన్ని రేపింది. ఈ ఘటనలో ఒక కళాకారుడికి తీవ్రంగా ...
Read More »జనసేన,వైసీపీల పై విమర్శిస్తున్న టీడీపి అధినేత
రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము కేంద్రంలోని భాజపాతో పోరాటం సాగిస్తున్నామనీ, అనుకున్నది సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నెల్లూరులోని ధర్మపోరాట దీక్షలో ఆయన ప్రసంగిస్తూ… భాజపాతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రతిపక్ష నేత జగన్ మీద కూడా విమర్శలు చేశారు. వీళ్లకి ఎన్నికలంటే భయమనీ, మోడీ అంటే వీళ్లకి భయమనీ, ఎందుకంటే ఈ నాయకుల మీద కేసులున్నాయన్నారు. ఎదురిస్తే జైలుకి పోతామన్న భయంతో రాష్ట్ర హక్కులను తాకట్టుపెట్టిన పార్టీ వైకాపా అని విమర్శించారు. పవన్ కల్యాణ్ కూడా ...
Read More »రేవంత్ వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీ విశ్వేశ్వరరెడ్డే రాజినామా.. మరో ఎంపీ ఎవరు?
రేవంత్ వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీ విశ్వేశ్వరరెడ్డే రాజినామా.. మరో ఎంపీ ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తెరాస నుంచి ఇద్దరు ఎంపీలు తమ పార్టీలోకి వస్తారని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దమ్ముంటే ఆపుకోవాలని సవాల్ చేశారు. అప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను తెరాస నేతలు కొట్టిపారేశారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, తమ పార్టీ నుంచి ఎవరూ ఇతర పార్టీల్లోకి వెళ్లరని తెరాస నేతలు చెప్పారు. ఇలాంటి మైండ్ గేమ్ ఆపకుంటే ...
Read More »ఢిల్లీ సెక్రటేరియట్లో సీఎం కెజ్రీవాల్ పై కారంపొడితో దాడి…!
ఢిల్లీ సెక్రటేరియట్లో సీఎం క్రేజీవాల్ పై కారంపొడితో దాడి…!ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై దారుణమైన దాడి జరిగింది. సీఎం ముఖంపై ఓ వ్యక్తి కారంపొడితో దాడి చేశాడు. కేజ్రీవాల్ను చంపేస్తానంటూ గట్టిగా అరిచాడు. తోపులాటలో కేజ్రీవాల్ కళ్లజోడు నేలపై పడిపోయింది. ఢిల్లీ సెక్రటేరియట్లోని మూడో అంతస్తులో మంగళవారం(నవంబర్ 20) మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. సీఎంపై అనూహ్యమైన దాడి ఢిల్లీలో కలకలం రేపింది. దాడికి పాల్పడ్డ నిందితుడిని అనిల్ కుమార్గా గుర్తించారు. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మధ్యాహ్న భోజనానికి ...
Read More »ఎమ్యెల్యే పదవి ఆశించిన బండ్ల గణేష్ కి కొత్త పదవి…!
ఎమ్యెల్యే పదవి ఆశించిన బండ్ల గణేష్ కి కొత్త పదవి…! సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రాజేంద్రనగర్ లేదా జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైన గణేష్ కు పార్టీ పదవి ఇచ్చారు. బండ్ల గణేష్ ను టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమించారు. ఆయన టిక్కెట్ ఇవ్వకపోయిన పార్టీ లోనే కొనసాగుతానని వెల్లడించారు. పదవిని ఆశించి పార్టీలో చేరలేదని ప్రజాసేవకై తాను పార్టీలో చేరినట్టు వ్యాఖ్యానించారు. కాగా, టిక్కేట్ రాకపోవడంతో నిరాశ చెందిన ఆయనకు బుజ్జగించి కాంగ్రెస్ ...
Read More »జనసేన లోకి చేరనున్న రెబెల్ స్టార్ భార్య
ఏపీలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం అధికార ప్రతిపక్షాలు తమదైన వ్యూహాలతో దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పటికే ఒకవైపు టీడీపీ.. మరోవైపు వైసీపీ నువ్వా నేనా అన్నట్టు దూసుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా నేను కూడా ఉన్నానంటూ దూసుకొచ్చింది జనసేన. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో బరిలోకి దిగనున్నామని ఇప్పటికే జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రలో భాగంగా పలు జిల్లాలు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక యాత్రలో భాగంగా జనసేన నిర్వహిస్తున్న సభల్లో పవన్.. టీడీపీ, వైసీపీల ...
Read More »ఆఖరిరోజు కొనసాగుతున్న నామినేషన్లు దాఖలు
ఆఖరిరోజు కొనసాగుతున్న నామినేషన్లు.. దాఖలు చేసుకుంటున్న తెలంగాణ అసెంబ్లీ నియోజక వర్గ నేతలు. ఈ రోజు చివరి రోజు కాగా నేతలందరూ నామినేషన్లకై పరుగులు తీశారు. అటు టీఆర్ఎస్ నేతలు ఇటు మాహాకూటమి నేతలు.. బిఎల్ఎఫ్ నేతలు స్వతంత్ర పోటీదారులు అందరూ నామినేషన్లు వేశారు. నామినేషన్ల అనంతరం నేతలందరూ ప్రచారానికై సిధ్ధంగా ఉన్నారు. ప్రచార ఏర్పాట్లు అన్ని జరుపుకుంటున్నారు. ఇప్పటికే సగానికి సగం మంది ప్రచారాల బాట పట్టారు. ఈసారి ముందస్తు ఎన్నికలు ఎవరి విజయానికి దారి తీస్తాయో చూడాలి మరీ…!
Read More »